Vizag Utshav

    విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?

    January 3, 2020 / 09:00 AM IST

    ఎగ్యిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు జనాలు బాగానే స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్టుగానే మానవహారంగా ఏర్పడ్డారు. పూలు జల్లి స్వాగతం పలికారు. జగన్ ఇచ్చి

10TV Telugu News