Home » VK Saxena
ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో వరదల పరిస్థితి, యమునా నది ఉధృతికి, ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ కోరలుచాస్తోంది. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదలతో పాటు ఈ వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారిసంఖ్య పెరుగుతోంది.