Home » Vodafone-Idea
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్
మీరు ఎయిర్ టెల్ యూజర్లా? మీకో షాకింగ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ఎయిర్ టెల్ మొబైల్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ తమ మొబైల్ సర్వీసు టారిఫ్స్ పెంచబోతున్నట్టు ప్రకటించింది. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త మొబైల
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్
దేశంలో టెలికం పరిశ్రమలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక పరంగా నష్టాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మరో భారీ దెబ్బ తగలనుంది. ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ భారీగా నష్టాల కారణంగా ఇండియాను వదిలి వెళ్లిపోతుందనే చర్చ జో
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమ�
ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట
ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.