Home » VOLUNTEER
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా భార్యను ఓ రూంలో గొలుసులతో బంధించాడో ఓ భర్త. అక్కడే మల, మూత్రంలో జీవిస్తూ..ఉన్న ఆ మహిళ దుర్భరమైన జీవితం గడిపింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ ఆమెను రక్షించింది. మానసికంగా క్రుం�
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో వాలంటీర్ గబ్బాడ అ
కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..
కోవిడ్ – 19 పోరాటం చేసేందుకు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఈ రాకాసిని బయటకు పంపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. అందులో వైద్యులు కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోన�
చిత్తూరు జిల్లాలో వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మఒడి సొమ్ము కాజేశాడు. వి.కోట మండలం నడిపేపల్లిలో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వాలంటీర్.. మీరాజ్ అనే మహిళకు
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�