Home » Votes
కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Assembly Elections Results: రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓ�
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్ల�
296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్ప్రదేశ్లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని �
బీజేపీ నేతలు రాముడి పేరుతో ఓట్లు అడుగుతు.. సీతను మర్చిపోయారని BSP సతీష్ చంద్ర మిశ్రా సెటైర్లు వేశారు.
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో నాలుగు నెలలుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సమరం ముగిసింది.
వలస వచ్చిన మియాల వల్లనే రాష్ట్రంలో అసోం గుర్తుపు, సంస్కృతీ, భూమి కోల్పోయామని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు బిశ్వ శర్మ అన్నారు.
YCP leaders attack on village servant’s family : కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురంలో గ్రామ సేవకుడి కుటుంబంపై దాడి జరిగింది. వైసీపీ నాయకులే తమపై దాడి చేశారని బాధితులు పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రా�