Home » VV Laxminarayana
మెగా రాజధాని అమరావతి విస్తరణ దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికోసం 44,676 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిపై 10టీవీ లంచ్ అవర్ డిబేట్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ.