-
Home » Vyzag
Vyzag
అమరావతి కేసులపై హైకోర్టు విచారణ.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో..
August 27, 2020 / 12:27 PM IST
అమరావతి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు అనగా ఈ రోజు(27 ఆగస్ట్ 2020) రాష్ట్ర హైకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో అమరావతికి సంబంధించిన బిల్లులపైన విచారణ జరిగి