wagha

    పాక్ జైలు నుంచి విడుదల : భారత్ చేరుకున్న 100 మంది జాలర్లు

    April 8, 2019 / 03:51 PM IST

    పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�

    వెల్ కమ్ వాయు అభినందన: భారత్ కు వచ్చే ముందు జరిగిన ప్రాసెస్ ఇదే!

    March 1, 2019 / 11:21 AM IST

    ఏఐఎఫ్‌ వింగ్‌ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్ ను భారత్‌కు పాకిస్తాన్ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్‌ వర్ధమాన్ చేరుకోవడంతో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది భారతీయులు జైహింద్, భారత్‌ మాతాకీ జై నినాదాతో హోరెత్తించారు. మువ్వన్నెల జెండాల�

    పాక్ జెట్ విమానాల కలకలం

    February 27, 2019 / 01:13 AM IST

    పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్‌ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్‌ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో జెట్‌ విమానాలు కలకలం

10TV Telugu News