Wankhede Stadium in Mumbai.

    ఐపీఎల్ ముందే స్టార్ మ్యాచ్: ధోనీ, కోహ్లీ, రోహిత్ ఒకే టీమ్‌లో!

    February 17, 2020 / 09:43 AM IST

    ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)- 2020 షెడ్యూల్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇ

10TV Telugu News