Home » Waqf Board
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు -2025 పార్లమెంట్, రాజ్యసభల్లో ఆమోదం పొందింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు.
ఊరంతటికి షాక్ ఇచ్చింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. ఊరు.. ఊరంతా తమదే అంటోంది. గ్రామంలో ఉన్న మొత్తం భూమి తమ బోర్డుకే చెందుతుందని డాక్యుమెంట్లు అందజేసింది. దీంతో అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్న గ్రామ రైతుతోపాటు, ఊళ్లో వాళ్లంతా విస్మయం వ్యక్తం చేస
సుప్రీం కోర్టులో హైదరాబాద్ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. సంవత్సరాల తరబడి వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కేసు విచారణ ఎట్టకేలకు