Home » War in Ukraine
జపోరిజ్జియా బస్ స్టేషన్పై జరిగిన రష్యా బాంబు దాడి సహా తాజా దాడులపై మోదీకి జెలెన్స్కీ వివరాలు తెలిపారు. ఆ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు గాయపడ్డారని తెలిపారు.
‘‘నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూ ప్రతిరోజు చాలా మందిని చంపుతోంది.. ఉక్రెయిన్లు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనే అవకాశం భారత్ కు వచ్చింది. మా కష్టాల వల్లే మీరు లబ్ధి పొందుతున్నట్లయితే.. మా సమస్యలను తీర్చ�
రష్యా ,యుక్రెయిన్ యుద్ధానికి నెల
ఎన్ని బాంబులు వేసినా, ఎంత నష్టం చేకూర్చినా.. యుక్రెయిన్ వాసులు తమ నగరాలను వదిలి వెళ్లకపోగా..రష్యా సైన్యంపై ఎదురు దాడులు చేస్తున్నారు
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది.
ఇస్కాన్ ప్రతినిధుల బృందం.. యుక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద శరణార్ధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయం చేస్తున్నారు
యుక్రెయిన్లో ఐదో రోజు కూడా ఘోర విధ్వంసం కొనసాగుతోంది. భారత్లోని యుక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా యుక్రెయిన్లో చాలా మంది పౌరులు మరణించారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈక్రమంలో ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారత పౌరుల భద్రతపై స్వదేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.