Home » Wardhannapet Tribal Ashram School
వార్డెన్ జ్యోతి సస్పెన్షన్ ను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మా వార్డెన్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు.
విద్యార్థులకు బల్లి పడిన అన్నం పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేశారు.
వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు.