WARN

    Cow Dung : కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయి జాగ్రత్త : డాక్టర్ల హెచ్చరిక

    May 11, 2021 / 06:06 PM IST

    కరోనా రాకుండా ఉండటానికి ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కొత్త జబ్బులు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కానీ శరీరానికి ఆవుపేడ, మూత్రం పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయని..హెచ్చరిస్తున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను రాకుండా చేస్తాయనే

    పేపర్ కప్ తో టీ, కాఫీలు తాగితే ప్రమాదం..పరిశోధకుల హెచ్చరిక

    November 9, 2020 / 12:05 PM IST

    Kharagpur IIT warn paper cups uesed : ప్లాస్టిక్ కప్పులు వాడితే ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ పేపర్ కప్పు కూడా ప్రమాదమేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్ లతో టీ కాఫీలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకులు హెచ్చరిస్తు�

    అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక

    August 18, 2020 / 09:55 PM IST

    సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్‌-యుమునా లింక్‌ కెనాల్‌ పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు ప

    పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతున్న కరోనా

    August 18, 2020 / 06:52 PM IST

    కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార

    సొంత వైద్యంతోనే వేగంగా కరోనా వ్యాప్తి

    August 2, 2020 / 06:27 PM IST

    సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్‌ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మం�

    20 మంది ఇన్ ఫార్మర్లను చంపేస్తాం, మావోయిస్టుల ప్రెస్ నోట్

    July 20, 2020 / 11:29 AM IST

    ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్‌నోట్ జారీ చేశారు. మలంగీర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సోమం�

    మీరు హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?

    January 4, 2020 / 07:38 AM IST

    సాధారణంగా ఈ రోజుల్లో యువత  హెడ్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు. హెడ్ ఫోన్స్ లో ప్లగ్ హెడ్ ఫోన్, వైర్ లెస్ హెడ్ ఫోన్ వంటివి రక రకాలుగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ప్లగ్ హెడ్ ఫోన్ వల్ల చెవుడు వంటి స

    అయోధ్యలో బాంబు పేలుళ్లకు స్కెచ్ రెడీ!

    December 25, 2019 / 09:29 AM IST

    అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్

10TV Telugu News