Home » Warning to BJP leaders
బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్నారు. బీజేపీ నేతల ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.