Home » Warns
సింగపూర్ దేశంలో కొత్తగా మరో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఎక్కువ మంది ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. రోజువారీ కేసులు మూడు వారాల క్రితం 1,000 నమోదు కాగా, గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,000కి పెరిగింది....
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంద�
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవా�
పబ్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన హైకోర్టు
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యూలేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల వల్ల ట్విట్టర్ మర�
రష్యా-యుక్రెయిన్ మధ్య నెలలుగా సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రష్యా.. ఇటు యుక్రెయిన్.. సరికొత్త ఆయుధాలను వాడేందుకు కూడా వెనుకాడకపోవడం ఆందోళన రేపుతోంది.కామికాజి డ్రోన్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడుతోంది రష్యా..దీంతో య�
ఇదే విషయమై రష్యాకు భారత్ కీలక సూచన చేసింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధంలో అణ్వాయుధాల ఉపయోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య ఎలాంటిదైనా దౌత్యమార్గాల ద్వా
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్క్ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హ
మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా...ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. అంటూ చైనా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించింది.