Home » water POLLUTION
సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది.
తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్ పంజా విసురుతోంది. త్రాగునీటిలో ఆర్సెనిక్ మూలాలు ప్రమాణాలకంటే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది.
అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్ అయ్యారు. మెరుగై�
Different arguments unhealthy conditions Eluru : ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సమ�
Water pollution public illness eluru : ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్.. డా�
వర్కింగ్ ఎట్ హోమ్ అనే చాయీస్ తీసుకున్న వాళ్లకు బ్లూ జీన్స్ కంఫర్టబుల్ కావొచ్చు కానీ, అది వాతావరణాన్ని ఎంత పాడు చేస్తుందో తెలుసా.. కెనడా దేశవ్యాప్తంగా టొరంటో నుంచి ఆర్కిటిక్ వరకూ తీసుకున్న వాటర్ శాంపుల్స్లో ఇండిగో డెనిమ్ మైక్రో ఫైబర్స్ ఉన్�