wearing masks

    Wearing Masks: విమానాల్లో మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై తప్పనిసరి కాదు

    November 16, 2022 / 06:42 PM IST

    విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. దీనికి ఫైన్లు కూడా విధించబోమని చెప్పింది.

    CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్‌లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్

    December 20, 2021 / 03:49 PM IST

    హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారని తెలిపారు.

    తప్పించుకోలేరు : మాస్కుకు పెట్టుకోకపోతే 50 పుష్ అప్స్ ..పనిష్మెంట్

    January 22, 2021 / 01:10 PM IST

    Indonesia Corona Rules in Bali : కరోనా మహమ్మారి వల్ల మాస్కులు ధరించటం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరికల్ని వింటూనే ఉన్నాం. మాస్కులు పెట్టుకోకపోతే..గంజిళ్లు తీయించటం..కరోనాతో చనిపోయినవారి కోసం సమాధులకు గోతులు తవ్వించటం వంటి ఎన�

    బహిరంగప్రదేశాల్లో ఉమ్మి వేస్తే..రూ. 2 వేలు ఫైన్

    November 20, 2020 / 11:05 PM IST

    Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాన

    Mask లేనందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి Fine

    September 30, 2020 / 11:17 AM IST

    wearing masks : మాస్క్ ధరించకుండా బయటకు వచ్చినందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి జరిమాన విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కంపల్సరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైక్లింగ్ ఈవ

    మాస్క్ ధరించకపోతే రూ.1లక్ష జరిమానా…కంటేజియస్ డిసీజ్ ఆర్డినెన్స్ జారీ

    July 23, 2020 / 04:15 PM IST

    భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన

    మాస్క్ కంపల్సరీ..లేకపోతే..Rs.1000 ఫైన్

    May 8, 2020 / 05:13 AM IST

    కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వైరస్ విస్తరించకుండ ఉండేందుకు ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. 2020, మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం వెల్లడించి�

    మాస్క్‌లు ధరించని వాళ్లకు రూ.2లక్షలకు పైగా జరిమానా

    May 5, 2020 / 06:21 AM IST

    కరోనా వస్తుంద్రా అయ్యా మాస్క్ లు పెట్టుకోండి అంటే పట్టించుకోకుండా తిరుగుతున్నారని.. ఫైన్లు వేయడం మొదలుపెట్టారు. ఏ పది మందో ఇరవై మందో అయితే వేలల్లో ఉండేదేమో.. నిర్లక్ష్యంగా తిరిగే వారి సంఖ్య ఎంత భారీగా ఉంటే రూ.2లక్షల 39వేల 505జరిమానాలు వసూలు చేస్�

10TV Telugu News