Home » wearing masks
విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. దీనికి ఫైన్లు కూడా విధించబోమని చెప్పింది.
హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారని తెలిపారు.
Indonesia Corona Rules in Bali : కరోనా మహమ్మారి వల్ల మాస్కులు ధరించటం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరికల్ని వింటూనే ఉన్నాం. మాస్కులు పెట్టుకోకపోతే..గంజిళ్లు తీయించటం..కరోనాతో చనిపోయినవారి కోసం సమాధులకు గోతులు తవ్వించటం వంటి ఎన�
Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాన
wearing masks : మాస్క్ ధరించకుండా బయటకు వచ్చినందుకు 4 నెలల్లో 17 లక్షల 39 వేల 809 మందికి జరిమాన విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కంపల్సరి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సైక్లింగ్ ఈవ
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వైరస్ విస్తరించకుండ ఉండేందుకు ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. 2020, మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం వెల్లడించి�
కరోనా వస్తుంద్రా అయ్యా మాస్క్ లు పెట్టుకోండి అంటే పట్టించుకోకుండా తిరుగుతున్నారని.. ఫైన్లు వేయడం మొదలుపెట్టారు. ఏ పది మందో ఇరవై మందో అయితే వేలల్లో ఉండేదేమో.. నిర్లక్ష్యంగా తిరిగే వారి సంఖ్య ఎంత భారీగా ఉంటే రూ.2లక్షల 39వేల 505జరిమానాలు వసూలు చేస్�