Home » Weather Report
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. లక్షద్వీప్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈరోజు(మే
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు
అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అసలే మాడు పగిలే ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే, వడగాలులు తోడయ్యాయి.
Weather Department : ఈసారి ఎండలు ఎక్కువే అంటున్నారు వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం పోలిస్తే…తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఒకటి, రెండు రోజులు గరిష
Exclusive Visuvals | Heavy Rain Lashes Hyderabad City : భారీ వర్షాలు నగరాన్ని మంచెత్తుతున్నాయి. తగ్గిపోతుందని అనుకున్న క్రమంలో..భారీ వర్షం కుమ్మేసింది. లోతట్టు ప్రాంతలకు వరద నీరు పోటెత్తింది. ఎంతలా అంటే..భారీ వాహనలు కొట్టుకపోయాయి. చిక్కుకున్న వారిని కొంతమంది రక్షించారు. గుర�
Heavy Rains Forecast : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ- నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో వి�
IPL 2020 SRH vs RCB, Pitch & Weather Report and Match Preview: ఐపీఎల్-13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండవ మ్యాచ్ నుంచే ఐపీఎల్లో హీట్ పెరిగిపోయింది. పోటాపోటీగా జట్లు సమరానికి సిద్ధ�
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్�