Home » Weather Report
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు చ�
వర్షం పడేటప్పుడు మెరుపు మెరుస్తుంది.. ఆ తర్వాత ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణమే.. కానీ, అకస్మాత్తుగా పిడుగులు పడితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు
తెలంగాణలో విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం �
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావంతో కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్లలో కుండపోత వానలు కురిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీన