Home » Weather
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
తెలంగాణ రాష్ట్రంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. ఓ వైపు ఎండలు భగభగలాడిస్తుంటే..మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకెన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వై�
ప్రపంచాన్ని కుమ్మేస్తూ..ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ రాకాసి అంతమయ్యేదెప్పుడూ ? ఇంకా ఎంతమందిని చంపేస్తుంది ? దీనికి విరుగుడు లేదా ? ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. కానీ..వేడి వాతావరణంలో ఈ వైరస్ మనుగడ సాగించదని కొంతమంది శాస్త్రవేత్తలు
ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్క�
ప్లాస్టిక్..ఓ అద్భుతమైన రసాయన పదార్థం. దీంతో అనేక వస్తువులు తయారు చేయవచ్చు. అందంగానూ..రంగు రంగులతో ఉండి..అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ దీంతో అనేక దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన�
ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్ఫ్లంట్ జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రా
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎముకలు కొరికే చలితో హైదరాబాద్ వాసులు గజగజ వణుకుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వర్షం కూడా తోడైంది. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం కురిసింది. మంగళవారం(డిసె�
రాష్ట్రంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తూర్పు ఈశాన్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్టి గ్రామంలో శనివారం తెల్లవారుఝూమ