Home » Weather
Cyclone Tauktae : తౌటే తుపాను ప్రభావంతో వచ్చే 72 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు �
ఓ వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇదీ తెలంగాణలో నెలకొన్న వింత వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు పడుతాయని ఐఎండీ అధికారులు విడ�
ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం మూడు విధాలుగా ఉండనుంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు.
రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు.
this summer very hot: సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప�
rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే
Weather Department : ఈసారి ఎండలు ఎక్కువే అంటున్నారు వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం పోలిస్తే…తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఒకటి, రెండు రోజులు గరిష
Cyclone Nivar live updates : నివార్ తుఫాన్ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటిం