-
Home » welcome
welcome
PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో మోదీ బస చేయనున్నారు.
Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం
ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్, రానా సినిమాకి త్రివిక్రమ్ మాటలు
Pawan Kalyan, Rana Daggubati : పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ ఫ్రైజ్ ల మీద సర్ ఫ్రైజ్ లు వచ్చి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా.. మాటల మాంత్రికుడు త్రివిక్�
బై..బై 2020 : వెల్ కమ్ 2021, అక్కడ ముందే వేడుకలు
New Zealand Rings in New Year : 2020 సంవత్సరానికి బై బై చెప్పారు. 2021 న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇంకా రాత్రి 12 గంటలే కాలేదు. అప్పుడే న్యూ ఇయర్ కు ఎలా వెల్ కమ్ చెబుతారు అనేగా మీ డౌట్. భారతదేశంలో కాదు. విదేశాల్లో. మనకంటే ముందుగానే…కొన్ని దేశాలు కొత్త ఏడాది
అమెరికా విదేశాంగ,రక్షణ మంత్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం
Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ సోమవారం(అక్టోబర్-26,2020) మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరు�
చైనా యాప్ లపై నిషేధాన్ని స్వాగతించిన పేటీఎం వ్యవస్థాపకుడు
టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయ�
చరణ్లానే చిరు కూడా.. అమ్మతో ‘మెగా’నుబంధం
మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ తొలిపోస్ట్గా తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశారు..
రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు
తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�
నడ్డాతో స్కూటర్ పై తిరిగేవాడిని…అమిత్ షా గురించి పదాల్లో చెప్పలేను
బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ
గుడ్ బై 2019 : హైదరాబాద్ లో 31st నైట్ ఫీవర్
మరి కొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ