were killed

    కారులో పేలిన బాంబు : ఏడుగురు మృతి

    November 13, 2019 / 06:05 AM IST

    ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం (నవంబర్ 13) ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పేలుళ్ల సమా�

10TV Telugu News