Home » west bengal elections
ఇప్పుడు దేశం మొత్తం కరోనా భయం పట్టుకుంది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. రోజూ రికార్డు స్థాయిలో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. ఇదే సమయంలో 5 రా�
సాధారణంగా రాజకీయాలన్నీ డబ్బు, పరపతి చుట్టే తిరుగుతాయి. రాజకీయాల్లో డబ్బున్నోళ్లదే రాజ్యం. అంగ బలం, డబ్బు బలం ఉన్నవారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. ధనవంతులైతే ఎన్నికల ప్రచారంలో ఖర్చులన్నీ వారే చూసుకుంటారని పార్టీలు భావిస్తాయి. అందుకే క్
నందిగ్రామ్లో రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్న మమత
దీదీ కేజీఎఫ్ రేంజ్లో వార్నింగ్
నందిగ్రామ్ లో ప్రచారం చేస్తుండగా జరిగిన దాడిలో గాయపడ్డ మమతా బెనర్జీ ఎట్టకేలకు బయటకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స్ తీసుకుంటున్న ఆమె పట్టుదలతో ప్రచారం పూర్తి చేయాలని వీల్ ఛైర్ లోనే..
మాజీ నాయకులు బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్కతాకు వెళ్లనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడికి వెల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చూస్తానని అంటున్నారు. ఓటర్లను ఇతర పార్టీల వైపుకు మొగ్గు చూపేలా ప్రయత్నిస్త�
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు.
బెంగాల్ చరిత్రలో మోదీ అతిపెద్ద ర్యాలీ