Home » West Bengal
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కన తన కాన్వాయ్ ను ఆపి ఓ చిన్న హోటల్ కు వెళ్లారు. అనంతరం అక్కడున్న వారికి వడలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ మమతా బెనర్జీ చాలాసార్లు ఇటువంటి �
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిధులు విడుదల చేయకపోవడంపై కేంద్రంపై మమత విమర్శలు చేశారు.
కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు, అనుబంధ సంస్థలపై ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై దాఖలైన రెండు పిల్లలో పిటిషనర్ తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ కుమార్ను ట్రాప్ చేయడానికి కుట్�
రైల్వే ట్రాక్ పక్కన ఆడుకుంటుండగా చిన్నారులకు ఒక ప్యాకెట్లో కనిపించిందో వస్తువు. గుండ్రంగా ఉండటంతో దాన్ని బాల్ అనుకున్నారు. దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. కాస్సేపట్లో అది పేలిపోయింది.
మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ చదువుకుని నర్సు కావాలని, ఆ తర్వాతే పెళ్ళి గురించి ఆలోచించాలని ఓ బాలిక (15) కలలు కంటోంది. అయితే, 15 ఏళ్ల వయసులోనే ఆమె పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు. దీంతో చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098కు ఫోన్ చేసి, తనకు ఇష్టం లేక�
షైక్తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశా
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో దారుణం జరిగింది. నడుస్తున్న రైళ్లో నుంచి ఒక ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు బయటకు తోసేశాడు. ఈ ఘటన తారాపీత్ రోడ్-రాంపూర్హట్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది.
ఫ్రాన్స్ నుంచి వయా భారత్ మీదుగా చైనాకు అక్రమంగా పాము విషాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అతనినుంచి ఏకంగా రెండున్నర కేజీల పావు విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషం విలువ రూ.30 కోట�
దేశంలో మరోసారి డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నదిలో వరద ప్రవాహం పెరగడంతో పలువురు గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలు