Home » West Bengal
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్కు జనవరి (2023) 26న రాజ్ భవన్ లో అక్షరాభ్యాసం జరగనుంది. ఈకార్యక్రమం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరగనుంది.
మంత్రి రథిన్ ఘోష్, ఆయన అనుచరుల తీరు వివాదానికి దారితీసింది. మంత్రి అనుచరుడు రెచ్చిపోయాడు. గూండాలా వ్యవహరించాడు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. అతడి చెంప పగలకొట్టాడు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక, బల్లి కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. స్కూల్ దగ్గరికి చేరుకుని ఆందోళ�
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా రోడ్డు పక్కన స్టాల్లో టీ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన కృష్ణనగర్ లోక్ సభ నియోజక వర్గంలో మహువా మొయిత్రా పర్యటిస్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగి తేనీరు తయారు చే
బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.
ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార�
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి �
ప్రధాని మోడీ తన తల్లి చనిపోయినా ఓ పక్క కొడుకుగా బాధ్యతలు నిర్వహించి మరోపక్క దేశ ప్రధానిగా ముందుగానే ఖరారు అయిన అధికారిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తల్లి అంతిమయాత్రలో కొడుకు పాడె మోయటమేకాదు అంత్యక్రియల్లో తన బాధ్యతను నిర్వర్తించారు