Home » West Bengal
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.
రెజ్లర్లకు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలోనూ మమత పాల్గొన్నారు.
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొ�
మహ్మద్ నసీరుల్లా అకౌంట్లో 100 కోట్లు జమ కావడంతో బ్యాంకు సిబ్బంది ఆ డబ్బులు ఎలా వచ్చాయనే విషయం ఆరా తీస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగిన “త్రిబేణి కుంభ మహోత్సవ్”లో ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. "దురదృష్టవశాత్తు బెంగాల్లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగ 700 సంవత్సరాల క్రితం నిలిపివేయబడింది. ఇది స్వాతంత్�
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంగూలీకి భద్రత పెంచాలని నిర్ణయించింది.
దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. అందుకోసం అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు 8 వేల రూపాయలను డిమాండ్ చేశారు.
వర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.
తుపాకీ పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని క్లాస్ రూమ్ లో చొరబడ్డాడో వ్యక్తి.పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చుంటే న్యూస్ పేపర్ చదువుకుంటు బిల్డప్ ఇచ్చాడు.
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఎండ తీవ్రత ఏ రేంజ్లో ఉందో వెస్ట్ బెంగాల్లో ఓ వ్లాగర్ చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది.