Home » West Bengal
తాను మానసికంగా పురుషుడినని నమ్ముతున్నానని, ఇకపై శారీరకంగా కూడా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. మరోవైపు తల్లిదండ్రులు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పారు.
నామినేషన్ ప్రక్రియలో హింసాకాండ చెలరేగడం, దీనిపై గవర్నర్ సీపీ ఆనంద బోస్కు, మమతాబెనర్జీకి మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే బెంగాల్లో పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగా�
సాహిబ్గంజ్ ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయానికి నిసిత్ ప్రమాణిక్ వెళ్లాలనుకున్నారు.
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
నాన్ వెజ్ పానీ పూరీ ట్రెండ్ అవుతోంది. నాన్ వెజ్ పూరీ అమ్ముతు నా రూటే సెపరేటు అంటున్నాడో వ్యాపారి. మీకిష్టమైన నాన్ వెజ్ టేస్ట్ లో నోరూరించే పానీపూరీ.
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞ�
ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.
ఒడిశా రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉందని ఆరోపణలు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లో ఏముంది? ఎందుకు టీఎంసీపై ఆరోపణలు?
కనీసం క్షమాపణ అయినా చెబితే బాగుండేది అని మమతా బెనర్జీ అన్నారు.