Home » West Bengal
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఇవాళ స్మృతీ ఇరానీ మీడియాతో మాట్లాడారు.
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలప
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్ లో కిలో టమాటా రూ. 83.29కు లభిస్తుందని పేర్కొంది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతున్నదని చెప్పింది.
ఎలక్షన్ డ్యూటీకి వెళ్లటం ఇష్టంలేదు. మరి ఆ డ్యూటీని ఎలా ఎగ్గొట్టాలి? దాని కోసం ఓ మహత్తరమైన ప్లాన్ వేశారు ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు. ఏకంగా ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబడితే ఎలక్షన్ డ్యూటికి వెళ్లనక్కర్లేదు కదా.. అని ఏకంగా ఎన్నికల్లో పోటీకి ని
రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీసులు అండగా నిలబడ్డారు. లాటరీ గెలిచిన వ్యక్తి కోసం పోలీసులు ఏం చేశారంటే..
కనిపించే దేవుడు వైద్యుడు. మన ప్రాణాల్ని కాపాడటానికి అహరహం పనిచేసే వైద్యుల సేవలకు ఏమిచ్చినా రుణం తీరదు. భారత దేశానికి ఎన్నో వైద్య సేవలు అందించిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జనన, మరణ వార్షికోత్సవాన్ని 'అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం'గా జరుపుకుంట�
విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు....