West Bengal

    మోడీకి కౌంటర్ గా మమత పాదయాత్ర..బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీ ఓటేయాలని పిలుపు

    March 7, 2021 / 05:27 PM IST

    mamata ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేసి కోల్ కతాలో ర్యాలీలో పాల్గొనడంతో ప్ర‌చారానికి ఓ ఊపు రాగా..మోడీకి కౌంటర్ గా సీఎం మ‌మ‌తా బెన

    బెంగాల్ ను విభజించాలని బీజేపీ చూస్తోంది : మమతా బెనర్జీ

    March 7, 2021 / 05:14 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా బదులిచ్చారు. బెంగాల్‌లో మార్పు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయని... ఆరోపించారు.

    “దీదీ”గా కాదు మేనల్లుడి ఆంటీగా మమత.. టీఎంసీ “ఖేల్” ఖతం : మోడీ

    March 7, 2021 / 03:18 PM IST

    west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్​కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్​ పరేడ్​ మైదాన్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

    బెంగాల్ దంగల్ : మోడీ మెగా ర్యాలీ, స్పెషల్ ఎట్రాక్షన్ అక్షయ్ కుమార్

    March 7, 2021 / 11:45 AM IST

    PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరం�

    దీదీ రె’ఢీ’ – ఎన్నికల్లో తనను ఓడించాలని బీజేపీని సవాల్ చేసిన మమత

    March 6, 2021 / 03:24 PM IST

    బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్‌ విసిరారు.

    కోల్ కతాలో మోడీ, మమత, బీజేపీ, టీఎంసీల స్వీట్లు

    March 6, 2021 / 11:05 AM IST

    Kolkata sweet shop : కోల్ కతాలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. త్వరలోనే వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..పార్టీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. మరోసారి అధికారపీఠంపై కూర్చోవ�

    బీజేపీలో చేరిన తృణముల్ నేత…తప్పు చేశానంటూ స్టేజీ మీదే గుంజిళ్లు

    March 4, 2021 / 06:49 PM IST

    WEST BENGAL ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ..మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాష్ట

    బెంగాల్ లో పోటీ చేయం..మమతకే మా మద్దతు : శివసేన

    March 4, 2021 / 05:29 PM IST

    Sena ప‌శ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివ‌సేన పార్టీ పోటీ చేయ‌డంలేద‌ని ఆ పార్టీ నేత, ఎంపీ సంజ‌య్ రౌత్ స్ప‌ష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠా�

    కట్నానికి బదులుగా పుస్తకాలు తీసుకున్న వధువు..మార్పుకు మొయినా స్ఫూర్తి అంటూ ప్రశంసలు

    March 3, 2021 / 03:42 PM IST

    bengal bride Books as mohor : సాధారణంగా వధువు తరపువారు వరుడికి వరకట్నం ఇస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయా మతాల సంప్రదాయం ప్రకారం వరుడి నుంచి వధువుకు కట్నం ఇస్తారు. అటువంటి ఓ పెళ్లిలో వధువు కట్నంగా డబ్బులు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ కట్నం డబ్బులకు బదులుగా �

    యోగి ఆదిత్యనాథ్‌ని నిలదీసిన నూస్రత్ జహాన్

    March 3, 2021 / 08:04 AM IST

    Nusrat Jahan on Yogi Adityanath: మహిళల భద్రత కంటే బీజేపీ ఎన్నికలే ఎక్కువైపోయాయా.. అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ మంగళవారం యూపీ సీఎం యోగిని నిలదీశారు. మహిళను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో వ్యక్తిని నిలదీసిన తండ్రిని కాల్చి చంపేశాడు. సదరు వ్యక్తి�

10TV Telugu News