West Champaran

    Bihar : కాటేసిన కల్తీ మద్యం…33 మంది మృతి

    November 6, 2021 / 07:11 AM IST

    బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

    Alcohol : కల్తీ మద్యం కాటుకు 24 మంది బలి

    November 5, 2021 / 10:13 AM IST

    నకిలీ మద్యం వ్యవహారం బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

    Alcohol : కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

    November 4, 2021 / 04:56 PM IST

    గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.

    పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

    July 5, 2020 / 09:47 AM IST

    ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �

10TV Telugu News