West Godavari

    గ్రామాలకు పాకుతున్న వింత వ్యాధి, వణుకుతున్న జనాలు

    January 21, 2021 / 08:59 AM IST

    Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస

    AP : పూళ్లలో వింత వ్యాధి..ఫిట్స్ తో పడిపోతున్న జనాలు

    January 19, 2021 / 09:20 AM IST

    AP west godavari pulla villege people mysterious disease : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులో కొన్ని రోజుల వింత వ్యాధి ఘటనలు మరచిపోకముందే ఏలూరుకు సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమడోలు మండలంలో అంతుచిక్కని వింత వ్యాధి కలకలం రేపింది. పూళ్ల గ్రామంలో వింత వ్యాధి భయాంద�

    ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు

    January 14, 2021 / 06:42 AM IST

    Young woman kills her boyfriend : తాను ప్రేమిస్తున్న వ్యక్తిలో మార్పు రాకపోవడంతో ఆ ప్రియురాలి మనస్సులో ధ్వేషం పెరిగిపోయింది. రెండు సంవత్సరాలుగా ఇరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో పక్కా ప్రణాళికతో ప్రియుడిని హత్య చేసింది ప్రియురాలు. బైక్ పై వెనక కూర్చ�

    పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిషేధం..నిర్వహిస్తే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు

    January 13, 2021 / 12:09 PM IST

    Chicken races are banned in West Godavari : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణపై పోలీసులు నిషేధం విధించారు. పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు. ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో వారిప

    వేధిస్తున్నాడని ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

    January 12, 2021 / 12:03 PM IST

    Girlfriend who murdered boyfriend who was harassing her : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో దారుణం జరిగింది. ప్రియుడిని ప్రియురాలు దారుణంగా హత్య చేసింది. ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచి తాతాజీ అనే యువకుడు పావనిని ప్రేమ పేరుతో వేధించాడు. పావని కాదనడంతో రోడ్డుపైనే ఆమ

    వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి: ఆరోగ్య శ్రీ సేవలు ఉన్నా..ప్రసవానికి రూ. 2లక్షలు వసూలు

    December 26, 2020 / 05:28 PM IST

    The baby died due to doctors negligence : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య నర్సింగ్ హోమ్ వద్ద కొంతమంది ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ పసిపిడ్డ మరణించాడని ఆరోపించారు. ఆరోగ్యవంతంగా పుట్టిన మగ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆంద

    ఇళ్లపట్టాల పంపిణీలో రగడ..వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం

    December 25, 2020 / 09:54 PM IST

    Conflict between YCP and TDP over distribution of houses : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది. మోగల్లులో… ఇళ్ల పట్టాల పంపిణీలో రెండు వర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. వైసీపీ కన్వీనర్ నరసింహరాజు మధ్య మాటల యుద్ధం �

    భూవివాదం నేపధ్యంలో ఏఎస్సైపై దాడి చేసిన రైతు

    December 14, 2020 / 03:00 PM IST

    Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం చేయటంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. జిల్లాలోని వీరవాసరం శివారు బొబ�

    ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణం.. గర్భిణీ స్త్రీలపై ఎఫెక్ట్ : డా.రాకేష్ కక్కర్

    December 8, 2020 / 03:43 PM IST

    Water pollution public illness eluru : ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు అనారోగ్యానికి గురై ఉంటారని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్.. డా�

    ఐసీయూలో ఏలూరు !… ట్యాంకు నీళ్లే కొంప ముంచాయా ?

    December 8, 2020 / 12:24 PM IST

    water contamination is the reason of eluru mysterious disease :  పశ్చిగోదావరి జిల్లా ఏలూరులో మున్సిపల్ ట్యాంక్ నీళ్లే కొంపముంచాయా? అందులో ప్రమాదకర పదార్ధాలు కలిశాయా? అంటే అవుననే అంటున్నాయి పలు కెమికల్ అనాలసిస్ సంస్థలు. తమ నివేదికల్లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాయి. ఏల�

10TV Telugu News