Home » West Godavari
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అత్యల్ప కేసులు వస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏమిటీ... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్ రావడంతో.. పురుగుల మందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పామును చంపేశారు. జీలుగుమిల్లి మండలంలోని పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి అరుదైన రెండు తలల పామును స్థానికులు హతమార్చారు.
చాలాకాలంగా సరైన ధర లభించక నిమ్మ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా రాని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మాత్రం నిమ్మపంటకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో నిమ్మ రైతులు ఆనందంలో ఉన్నారు.
అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.
మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు,నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో తీవ్ర విషాదం అలుముకుంది. తనకు ఎంతో ఇష్టమైన షటిల్ ఆట ఆడుతూ కోర్టులోనే కన్నుమూశారు గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్.
మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్ల నానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
Eluru man dowry harassment for a transgender woman : ఫేస్ బుక్ లో ఆమె పరిచయం అయ్యింది. కొన్నాళ్లుకు కానీ తెలియలేదు, అతడు ఆమెగా మారిన వ్యక్తి అని. అయినా సరే నిన్నే పెళ్ళాడుతా అంటూ తాళి కట్టాడు. ఇప్పుడు నువ్వునాకు వద్దంటూ వేధింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఏలూర�
Strange disease in West Godavari district : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇప్పటి వరకు 14 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుం�