Home » West Godavari
"ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి" అని అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో..
తులసికి ఆస్తి దక్కకుడా కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రేవతి పథకం పన్నారు. ఈ క్రమంలోనే తులసి ఇంటి నిర్మాణం సమయంలో క్షత్రియ ఫౌండేషన్ పేరిట ..
శ్రీధర్ వర్మే పర్లయ్యను హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం.. మిస్సింగ్ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. సంబంధిత అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలో మొదలైన సంక్రాంతి ఫీవర్