-
Home » West Godavari
West Godavari
ఒక్కో రూమ్ లక్ష రూపాయలు..! 3 నెలల ముందే అన్నీ బుక్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు
లాడ్జ్ లు, హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్ కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాబోయ్.. మళ్లీ దూసుకొస్తున్న సునామీ ఈగలు.. కుడితే చావే..! ఏపీ తీరప్రాంత ప్రజల్లో భయం భయం..
ONGC అధికారులు, ఫైర్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం అంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు తొర్రలోనే కాల్చి బూడిద చేశాయి.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంపై ఎందుకీ రాజకీయ రచ్చ? చంద్రబాబు, పవన్ ఎలా పరిష్కరిస్తారు?
కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలది చెరో వాదనగా ఉండగా.. వైసీపీ మాత్రం జిల్లా కేంద్రాన్ని మరో చోటకు తరలిస్తామంటే ఊరుకోమంటోంది.
అమెరికా టారిఫ్ల పేరు చెప్పి ఏపీలో ఇలా దోచుకుతింటున్నారు: వైఎస్ జగన్
"ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి" అని అన్నారు.
ట్రంప్ దెబ్బకు రొయ్యల రేట్లు రప్పా రప్పా.. గోదావరి జిల్లాలో కేజీ ఎంత పడిపోయిందంటే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
హౌస్ ఫుల్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కు ఫుల్ డిమాండ్.. పండక్కి 3 నెలల ముందే బుకింగ్స్
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి సైతం గోదావరి జిల్లాలకు తరలి రావడంతో..
వీడిన మిస్టరీ.. పార్శిల్లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..
తులసికి ఆస్తి దక్కకుడా కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రేవతి పథకం పన్నారు. ఈ క్రమంలోనే తులసి ఇంటి నిర్మాణం సమయంలో క్షత్రియ ఫౌండేషన్ పేరిట ..
మహిళకు డెడ్ బాడీ పార్సెల్ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు
శ్రీధర్ వర్మే పర్లయ్యను హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా?
తమను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి క్యాడర్లో పెరిగిపోతోంది. అందుకే వారి ఆలోచనలన్నీ కూటమి వైపు ఉసిగొల్పుతున్నట్లు చెబుతున్నారు.
ఏపీలో రెచ్చిపోయిన దొంగలు.. వేర్వేరు ప్రాంతాల్లో భారీ చోరీలు, పెద్ద మొత్తంలో నగదు నగలు అపహరణ
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.