Home » West Godavari
గడిచిన 24 గంటలో ఆంధ్ర ప్రదేశ్ లో 1,502 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 16 మంది మరణించారు.
టీడీపీపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాము కేసులు పెట్టడం మొదలు పెడితే ఈ రోజు టిడిపి నాయకులు ఇళ్లళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు.
ఎంతైనా మా గోదావరి జిల్లాల వారి మర్యాదలే వేరు.. ఆయ్ అంటారు ఆ ప్రాంత వాసులు. సాధారణ రోజుల్లోనే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండుగా రకరకాల వంటలు వడ్డించి మెప్పిస్తారని పెద్దల కాలం నుండి ఆ ప్రాంతానికి పేరున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి లాంటి
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకేశారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన భార్యాభర్తల జాడ ఇంకా తెలియలేదు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల అధికారులు నిర్ధయగా వ్యవహరించారు. ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు చేసిన వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదాఅవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కొనసాగుతోంది. పాడి రైతుల నుంచి పాలు సేకరించి వారికి లాభాలు వచ్చే విధంగా చేయటానికి ఏర్పాటు చేసిన అమూల్ ప్రాజెక్టు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ప్రారంభైంది. 142 గ్రామాల్లో పాలసేకరణం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రా�
నాటుసారి వ్యాపారి చల్లారి వెంకట్రావు హత్యకు గురయ్యాడు. ఓవ్యక్తి వచ్చి సారి ఇమ్మని అడుగగా..లేదని చెప్పినందుకు వ్యాపారి చల్లారి వెంకట్రావును బాబూరావు అనే వ్యక్తి ఇనుప రాడ్ తో కొట్టి చంపిన ఈ దారుణ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుక