Home » West Godavari
తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్నారు జనాలు.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.
కుక్కల దాడిలో ఓ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కోతికి చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో కోతి కడుపులో బుల్లెట్ చూసి కంగుతిన్నారు.
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ అల్లూరి జయంతి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రధాని సభ అనుకున్నట్లు సజావుగానే సాగుతుంది. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు ట్రయల్ రన్ కూడా నిర్వహించాయి. రేపు ప్రధాని.. అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను కలుస
టోల్ప్లాజా వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు... బస్సు లగేజ్ డిక్కీలలో, సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
మొత్తం 315 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 24 వేల 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 63 వేల 48 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు.
ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి.
చేపల లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ తాడేపల్లిగూడెం నీట్ కాలేజీ సమీపంలో బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె ఆరోపించారు.