Home » West Godavari
జిల్లాలో 6 నుంచి 8 స్థానాలు కోరుతోంది జనసేన. ఈ స్థానాల్లో కచ్చితంగా గెలవాలన్నదే పవన్ టార్గెట్. అందుకే ఏయే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయో..? ఆ స్థానాలనే తీసుకోవాలని భావిస్తున్నారు జనసేనాని.
గోదావరిలో ఆత్మహత్యాయత్నం చేసిన నవ జంట విషయంలో నవ వధువు బంధువులు భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. పథకం ప్రకారమే భార్య సత్యవతిని భర్త శివరామకృష్ణ సినిమాకి అని తీసుకెళ్లి కొట్టి చంపి గోదావరిలో పడేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు.
తాము శాంతి కామకులుగా ఉన్నాం కాబట్టే..లోకేష్ పాదయాత్ర చేసుకుంటున్నారని తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే.. పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ముందుకు వెళ్ళదని హెచ్చరికలు జారి చేశారు.
రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరులో ఆగి నిరసన తెలిపారు. Nara Lokesh - Bhimavaram
ఘనంగా వంగవీటి రాధ, జక్కం పుష్పవల్లి నిశ్చితార్థం
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచ్, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సర్పంచ్, 28 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
పవన్ కి పిచ్చి ఎక్కిందా? అని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.