Home » West Godavari
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా
పశ్చిమ గోదావరి జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ ఫంక్షన్ కు వచ్చి వెళ్ళిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్లిన వారి వివరాలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి చేశారు. అమ్మాయిని వేధిస్తుండటంతో ఆమె తల్లి ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏసీ షాపు యజమాని భార్గవ్పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు. భార్గవ్ పై ఏసీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఏసీ అమ్మకాల విషయంలో సిం�
వెస్ట్ గోదావరిలో కరోనా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ కండక్టర్కి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి..ఇతనికి వైద్యులు చికిత్స అ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు గ్రామంలో చేతబడి కలకలం రేపింది. చేతబడి భయంతో గ్రామస్తులు మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గుడుపుతున్నారు.