Home » West Godavari
రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి ధరలు
విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా టూరిజం రంగంలో పెట్టుబడిదారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందస్�
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.