Home » West Godavari
కన్నతండ్రే పిల్లల పాలిట కసాయివాడయ్యాడు. భార్య సంపాదించిన డబ్బులకు అలవాటు పడిన ఓ భర్త కన్నబిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు. కాసుల మందు కన్నబంధం ఏపాటిదనుకున్నాడో ఏమో..చ�
పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్ సింహాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్
నకిలీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్కు చెందిన పెండ్యాల
వినాయకుడు పాలు తాగాడు..సాయిబాబా పాలు తాగుతున్నాడు..అనే వార్తలు విన్నాం..ఇప్పుడు అమ్మవారు పాలు తాగుతున్నారంటూ భక్తులు తండోప తండాలుగా వచ్చి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. ఈ వింత ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అచ్చుగాట్లపాలెంలో
రోడ్డు ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో కూడా తెలియని పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనక�
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. సెప్టెంబర్ 11, బుధవార�
పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్�