West Godavari

    బర్త్‌ డే పార్టీ… జైలు పాలు చేసింది

    May 12, 2019 / 03:09 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లాలో యువకుడి బర్త్‌ డే పార్టీ… పలువుర్ని జైలు పాలు చేసింది. చైతన్యరెడ్డి అనే యువకుడు…పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకోవాలని భావించాడు. స్నేహితులకు చెప్పి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు. మార్టేరులోని మాణిక్యం కళ్యాణ �

    పల్లెటూరిలో రేవ్ పార్టీ : 300ల మంది యువకుల చిందులు..అరెస్ట్  

    May 11, 2019 / 06:50 AM IST

    రేవ్ పార్టీ సంస్కృతి పట్నం నుంచి పల్లెలక్కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలం మార్టేరు     రేవ్ పార్టీలో మద్యం తాగిన వందలాదిమంది యువకులు చిందులేశారు.  కోణాల మాణిక్యం కల్యాణ మండపంలో ఈ రేవ్ పార్టీ జరగింది. యువతులతో అశ్లీల �

    కిడ్నాప్‌ డ్రామా : యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ప్రియుడు

    April 30, 2019 / 03:40 PM IST

    పశ్చిమగోదావరి జిల్లాలో విస్సాకోడేరులో కిడ్నాప్‌ డ్రామా కలకలం రేపింది. విస్సాకోడేరులో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రియురాలి స్కెచ్‌ వేసింది. తల్లితో కలిసి బయటకు వచ్చిన యువతిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ప్రియుడు. పోలీసుల కథనం

    మహిత హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం 

    April 28, 2019 / 04:27 PM IST

    ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కాజగొప్పలో ఆదివారం నాడు జరిగిన మహిత అనే యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది. విజయవాడకు చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో కారు డ్రయివర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో యలమంచిలి పరిసరాల్లో జరుగుత�

    గిద్దలూరులో గద్దెనెక్కేదెవరు..? పశ్చిమాన పాగా వేసేదెవరు

    April 20, 2019 / 01:28 PM IST

    ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం .. అంత ఆషామాషీగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచ�

    పశ్చిమలో తీరం దాటేదెవరు : భయపెడుతున్న జనసేన

    April 19, 2019 / 01:42 PM IST

    సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�

    టీడీపీ ఎమ్మెల్యే వీరంగం : వైసీపీ కార్యకర్తలను తరిమి కొట్టిన బడేటి బుజ్జి

    April 11, 2019 / 04:37 AM IST

    ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎ

    జగన్ చెప్పాలి : ఆ డబ్బు కేసీఆర్ ఇచ్చారా మోడీ ఇచ్చారా

    April 7, 2019 / 12:54 PM IST

    ప.గో.: పెంటపాడులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో వైసీపీ చీఫ్ జగన్ పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఓటర్లకు వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆ డబ్బు కేసీఆర్ ఇచ్చారో, మోడీ ఇచ్చారో చెప్�

    హైదరాబాద్ టూ వైజాగ్ : వందల సంఖ్యలో డమ్మీ EVMలు పట్టివేత

    April 3, 2019 / 11:29 AM IST

    హైదరాబాద్ టూ వైజాగ్.. ఓ వ్యాన్ స్పీడ్ గా వెళుతుంది. వ్యాన్ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. బయట నుంచి చూస్తే ఏదో సరుకు తరలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా వదిలే అలవాటు లేని చెక్ పోస్ట్ అధికారులు.. అనుమానం్ వచ్చి కవర్లు తొలగించి చూశారు. అంతే షాక్.. E

    పీతల సుజాత కన్నీరు : మాట మార్చేసిన అంబికా కృష్ణ

    April 3, 2019 / 09:40 AM IST

    వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం TDPలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత అంబికా కృష్ణ, మాజీ మంత్రి పీతల సుజాత మధ్య మాటల యుద్ధం కలకలం రేపుతోంది. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంబికా కృష్ణ ఒక్క రోజునే మాట మార్చేశారు. ప�

10TV Telugu News