Home » West Godavari
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును గ్రామస్తులు అడ్డుకున్నారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రాత్రి ఎమ్మెల్యే �
సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకి�
కొవ్వూరు : ఎన్నికల ముందొకమాట తరువాత ఒకమాట చెప్పే వ్యక్తిని నేను కాదనీ..పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ఇచ్చిన కోటిమంది అక్కచెల
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ.. జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు.
నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని వెల్లడించారు. మెగా అభిమానులు అందరూ జనసేనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు నాగబాబు. అ�
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రణరంగం అయ్యింది. టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపై కొట్టుకున్నారు. రాళ్లతో బీభత్సం చేశారు. రాళ్లు, కర్రలు విసురుకుంటూ రోడ్లను యుద్ధభూమిగా మార్చారు. టీడీపీ అభ్యర్థి రామరాజు – వై�
పశ్చిమ గోదావరి జిల్లానే మెగా బ్రదర్స్ ఎందుకు ఎంచుకున్నారు? కాపు ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారా? మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తారని ఆశించారా? నాగబాబు రాకతో నర్సాపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదా? కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా నాగబ
ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత జగన్ పై చంద్రబాబు తీవ్ర
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. గడచిన రెండు రోజులుగా ప
మంత్రి పదవీ పోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత పరిస్థితి ఇది. సమీకరణాల నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న పీతల సుజాత.. తర్వాతి కాల