West godawari

    Kidnapped : ఇంజనీరింగ్ విద్యార్థి కిడ్నాప్, హత్య

    July 28, 2021 / 11:42 AM IST

    పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోతవరంలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చదువుకుని చేతికి అందివస్తాడ�

    ఆయ్..కరోనా కదాండీ..నోములు గట్రా చేయమండీ..మా ఇంటికి వాయినాలు తీసుకురాకండే..

    July 21, 2020 / 02:59 PM IST

    కరోనా కాలంలో శ్రావణమాసం వచ్చేసింది. పూజలు పునస్కారాలు..నోములు అంటూ ఆడవాళ్లు మహా హడావిడి పడిపోయే మాసం శ్రావణమాసం. మరి ఈ కరోనా కాలంలో శ్రావణమాసం అంటూ ముత్తయిదవలు..పేరంటాళ్లు అంటూ హడావిడి అంత మంచిది కాదనే విషయం గుర్తించుకోవాలి. అందుకే ఈ విజ్ఞప�

    తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు 

    October 29, 2019 / 06:18 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు. కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు  రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మాన

    స్టూడెంట్స్ మధ్య క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల విషయంలో కొట్లాట

    October 2, 2019 / 05:52 AM IST

    స్నేహితుల్లా ఉండే విద్యార్థుల మధ్య క్రికెట్ చిచ్చు పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ పశ్చిమగోదావరి జిల్లా పెద తాడేపల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదతాడేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొట్టుకున్నారు. క్రికెట్ బె�

10TV Telugu News