Home » WhatsApp
వాట్సాప్ యూజర్లకు నిజంగా గుడ్ న్యూస్.. అందులోనూ గ్రూపు చాట్, వ్యక్తిగత చాట్ యూజర్లంతా హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు. ఎందుకంటే.. ఇకపై గ్రూపు చాట్, వ్యక్తిగత చాట్లో నోటిఫికేషన్లు మూగ బోనున్నాయి. ఇప్పటివరకూ వాట్సాప్ చాట్ బాక్సులో నోటిఫికేషన్లన�
ప్రస్తుతం సోషల్ యాప్ ప్లాట్ ఫాంలదే ట్రెండ్. ప్రపంచవ్యాప్తంగా సోషల్ యాప్స్ను బిలియన్లకు పైగా యూజర్లు వాడుతున్నారు. పాపులర్ యాప్స్లో ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అందులో ఫేస్ బుక్ సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ సహా టెలిగ్రామ్ వంట�
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ లో మరొన్ని కొత్త ఫీచర్లు వచ్చాయి. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది.. గత వారమే వాట్సాప్ ఆండ్రాయిడ్, iOS ఆధారిత యాప్లో animated stickers కొత్త ఫీచర్ను రిలీజ్ చ
ఫేస్బుక్, వాట్సప్ లకు ధీటుగా ఓ యాప్ పనిచేస్తుంది. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆదివారం ఆరంభమైన సోషల్ మీడియా యాప్ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో భాగంగా మొదలైంది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ సిస్టమ్, ఐఓఎస్ లలోనూ వాడుకోవచ�
టిక్టాక్ బ్యాక్ లేదా టిక్ టాక్ ప్రో పేరుతో మీ ఫోన్ కు ఏదైనా మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేశారంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ తర్వ�
భారత ప్రభుత్వం గతవారం చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించింది. అప్పటి నుండి స్వదేశీ యాప్లు నిరంతరం ఎక్కువగా డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ వినియోగదారులు ఇప్పుడు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం స్వదేశీ మొబైల్ యాప్ ఎలిమెంట్స్ను ప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో కొత్త సర్వీసు రాబోతోంది. భద్రతతో కూడిన గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ ను కంపెనీ డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ సర్వీసును లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. �
WhatsApp’s మీరు ఉపయోగిస్తుంటారా ? ఎక్కువ మందికి గ్రూప్ కాల్స్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే..ఇలాంటి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం నలుగురికి మాత్రమే వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడా సంఖ్యను 8కి పెంచింది. అంటే ఒక�
కరోనా వైరస్ ను తరమికొట్టడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చని ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశా�
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.