Home » WhatsApp
100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంను మరింత సెక్యూర్ చేయనుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా దుర్వినియోగానికి గురవుతుందనే ఆరోపణలతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ ప్లాట్ ఫాంపై మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో ఉన్నట్ట�
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్లో ఏది పడితే అది పోస్టు చేయడం నేరం అని ఇదివరకే వార్నింగ్లు ఇచ్చారు.
ఎప్పడికప్పుడూ కొత్త ఫీచర్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ తో ముందుకు రానుంది వాట్సాప్ సెట్టింగ్స్ ను రీడిజైన్ చేస్తోంది.
నెటిజన్లకు చాలా దగ్గరగా ఉంటూ భారతదేశంలోనే అతి పెద్ద ప్లాట్ ఫాంగా తయారైంది వాట్సాప్. నెలకు 230 మిలియన్ల మంది వాట్పాప్ వినియోగిస్తున్నారంటేనే చెప్పొచ్చు దాని మార్కెట్ ఏంటో.. అయితే యూజర్ల భద్రత విషయంలో అంతే అలర్ట్గా ఉంటుంది వాట్సాప్ యాజమాన్యం
గజ్వేల్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి…గత ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా..ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2014, 2018లో సీఎం కేసీఆర్పై పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్
ఫేస్ బుక్ ఆధారిత ప్రముఖ మెసేజింగ్ ఆన్ లైన్ సంస్థ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ ఉంటే చాలు.. ఇకపై మీ అనుమతి లేకుండా మీ వాట్సప్ ను మరొకరు ఓపెన్ చేయలేరు. వాట్సప్ చాట్ లోని సందేశాలను కూడా చూడలేరు.
ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెసేజ్ లు బహిరంగంగానే షేర్ అవుతున్నాయి.
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్ ని (48) ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.
మీరు ఇప్పటికీ నోకియా ఎస్40 ఫోన్ వాడుతున్నారా? మీకు వాట్సాప్ సౌకర్యం ఉందా? ఇక మీదట ఈ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు.