Home » WhatsApp
కరోనా వైరస్ ను తరమికొట్టడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చని ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశా�
కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి వాట్సప్ సరికొత్త అప్డేట్స్తో ఆశ్చర్యపరిచే ఫీచర్స్ తో రెడీ అవుతుంది. కొద్ది రోజుల గ్యాప్ లో కొత్త ఫీచర్ రావడం చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇప్పుడు వాట్సప్ మరో ఫీచర్ తో ముస్తాబవుతోంద�
లాక్డౌన్ సమయంలో స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాట్సప్ చక్కగా ఉపయోగపడుతుంది. వాట్సప్ ఆధారంగా డిస్టెన్స్ వర్చువల్ లర్నింగ్ విధానాన్ని కొన్ని పాఠశాలలు అనురిస్తున్నాయి. ఈ పద్ధతితో టీచర్, పిల్లాడు ఎక్కడివారు అక్కడే ఉండి క్లాసు�
తరచూ ఫోన్లు మార్చేవారికి వాట్సప్ తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ ఫీచర్ భళే ఉపయోగపడుతుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ మరింత త్వరలోనే మార్కెట్లోకి రానుంది. బీటా వెర్షన్లలో సక్సెస్ అవడంతో దీనిపై నమ్మకం వచ్చిందంటున్నారు వాట్సప్ యాజమాన్యం. ఇటీవలే డా
కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపిస్తుంది. 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ వీడియో స్టేటస్ నిడివిని తగ్గించేయనున్నారు. ఫేస్బుక్ కంపెనీకి చెందిన వాట్సప్ వీడియో స్టేటస్ ఇకనుంచి 15సెకన్లు మాత్రమే ఉండనుంది. 16సెకన్ల వీడియో పోస్టు �
టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందటం.. స్మార్ట్ ఫోన్ లు చేతిలో కొచ్చాక వాటిలో ఏర్పడ్డ గ్రూపులతో కొత్త పరిచయాలతో ప్రజలకు మంచి ఎంత జరుగుతోందో…. చెడు కూడా అంతే జరుగుతోంది. పెళ్లైన 37 ఏళ్ళ యువతితో వాట్సప్ లో చాటింగ్ చేసిన య�
కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. వైరస్ విస్తరించకుండా..కేంద�
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ నిర్దిష్టమైన సమయంలో ఆటోమాటిక్ చాట్ మెసేజ్ లను డిలీట్ చేసేస్తుంది. దాన్నే Disappearing Messages అని పిలుస్తారు. తొలుత ఈ ఫీచర్ WaBetaInfoలో కనిపించింది. దీని రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త బీటా అప్ డ
దేశంలోనే తొలిసారిగా టిక్టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్. శ్రీశై