Home » WhatsApp
జేఎన్యూలో జరిగిన హింసపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ముసుగు ధరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 37మంది
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2018లో యూజర్ల కోసం ఎన్నో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 2020లోనూ మరిన్ని కొత్త ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకూ ఆకర్షణీయమైన ఫీచర్లు, అప్ డేట్స్ తీసుకొచ్చిన వాట్సాప్.. యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత విస్�
ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చాట్ యాప్స్ లలో వాట్సాప్ అనడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక్క భారత్ లోనే వాట్సాప్ యూజర్లు 400 మిలియన్ల మంది ఉన్నా�
నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్..మీ కుటుంబసభ్యులకు విషెస్..ఇలా..వాట్సాప్లో డిసెంబర్ 31న రాత్రి భారతీయులు తమతమ వారికి మెసేజ్లు పంపించారు. ఈ మేసెజ్లు చూసిన వాట్సాప్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. ఏకంగా 20 బిలియన్లు అంటే..2 వేల కోట్లు మెసే
కమ్యూనికేషన్ కోసమే స్టార్ట్ అయిన సోషల్ మీడియా పండగలకు, కాలక్షేపాలకు మెయిన్ సోర్సుగా మారిపోయింది. ఎలాంటి అప్డేట్ అయినా.. ఎటువంటి ప్రత్యేకమైనరోజు అయినా సోషల్ మీడియాలోనే ఫ్యామస్ అవుతుంది. వాట్సప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టు, ఇనిస్టాగ్రామ్ స్ట�
వాట్సాప్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. వచ్చే ఏడాది 2020 నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను త్వరలో నిలిపివేయనున్నట్టు ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. డోంట్ వర్రీ.. అన�
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది యూజర్లను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Disappearing Messages ఫీచర్.. దీన్ని Delete Messeages పేరుతో Update చేస�
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్కు 300 మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఈ చాట్ యాప్ నుంచి ప్రతి యూజర్ ఎన్నో మెసేజ్లు షేర్ చేస్తుంటారు. యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేసేందుకు వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లు, అప్డేట్స్ రిలీజ్ �
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై కన్నేసి ఉంచింది. యూజర్లను ఆకర్షించేందుకు అపరిమితంగా బల్క్ మెసేజ్ లు పంపుతూ కంపెనీ టర్మ్స్ ఆఫ్ సర్వీసును ఉల్లంఘించే స్
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు ఎటువంటి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా ఎవరి