Home » WhatsApp
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2014లో బ్లూ టిక్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇతరులకు పంపిన వాట్సాప్ మెసేజ్ ను వారు చదివారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. మెసేజ్ పంపినప్పుడు మీకు సింగిల్ టిక్ మార్క్ కనిపిస్తే అది విజయవంతంగా పంపినట�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామ
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో రాబోతోంది. ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ప్రత్యేకించి అప్ డేట్స్, సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లలో బీటా వెర్షన్
ఐఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. మీరు వాడే ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా మెసేంజర్ యాప్ వాట్సాప్ సర్వీసులు మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోయాయి. సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిచిపోయిన పాత ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఫిబ్రవరి 1 నుంచి సర్వీసులను నిలిపివేసింది. అప్డేటెడ్ �
ఈ రోజు (ఫిబ్రవరి 1, 2020) నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ ల్లో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఈ నెల నుంచి తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా….అందులో వాట్సప్ వాడుతున్నారా… అది పని చేస్తోందా… ఐతే ఓకే…ఎందుకంటే విండోస్ ఫోన్లలో జనవరి 1 నుంచి వాట్సప్ పనిచేయటం లేదు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ ఈవిషయమై మీరు ఒకసారి అలర్ట్ కావల్సిన సమయం ఆసన్నమై�
వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారా? ఏదైనా నచ్చిన మెసేజ్ అందరికి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారా? అయితే మీరు షేర్ చేసిన మెసేజ్ గ్రూపులోని సభ్యులు అసలు చదివారో లేదో తెలియడం లేదా? గ్రూపులో ఎంతమంది సభ్యులు మీరు పంపిన మెసేజ్
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ తోక ముడిచింది. యూజర్లు ఇచ్చిన్ షాక్ తో కంపెనీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్ ప్లాట్ ఫాంపై కూడా యాడ్స్ డిస్ ప్లే చేయాలనే నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. Whatsapp Status దగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం