Home » Wheat Flour
రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి.
ఇప్పటికే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండి, మైదా, సెమోలినా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఇప్పుడు నిషేధం విధించింది. ఈ మేరకు నిన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడు
భారత్లో ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. తాజాగా, గోధుమ పిండి, రవ్వ, మైదా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
డైటింగ్ పేరిట బరువు తగ్గాలని చెప్పి, షుగర్ కంట్రోల్ కావాలని చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తింటున్నారు.
లాక్డౌన్ పొడిగింపుతో దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. ముఖ్యంగా నిరు పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉంది. ఈ కష్ట సమయంలో పలు రంగాలకు చెందిన వారు ముందుకొచ్చారు. చేతనైనా సాయం చేస్తున్నారు. నిర�