Home » WHO CHIEF
కొవిడ్పై అత్యవసర స్థితి లేనంత మాత్రాన ప్రమాదం తప్పినట్లు కాదు. ప్రపంచం కోవిడ్ కంటే ప్రమాదకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.
మంకీపాక్స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని 29దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో దాదాపు వెయ్యి కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు తెలిపాయి.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
WHO Chief: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మందగిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.
చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలోనే అంతం చేయాలనీ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘోబ్రేసన్ అన్నారు. ఈ మహమ్మారివలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయన్నారు.
పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే కొవిడ్ బూస్టర్ పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అసమాన స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బా�
వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.
Vaccine Will Not Be Enough To Stop Pandemic వ్యాక్సిన్ ఒక్కటే కరోనావైరస్ మహమ్మారిని నిలువరించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)చీఫ్ అథనామ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియెసస్ తెలిపారు. ఒక వ్యాక్సిన్.. మన దగ్గర ఉన్న ఇతర టూల్స్(సాధనాలు)ని పూర్తి చేస్తుంది కానీ వాటిని భర్తీ చేయ�